విజయనగరం : ఒడిశా రాష్ట్రం నుంచి ఏనుగుల గుంపు విజయనగరం జిల్లాలోకి వచ్చింది. జియ్యమ్మవలస మండలంలోకి ఏనుగులు ప్రవేశించాయి. కుందరతిరువాడ, చినకుదమలో ఏనుగులు చెరకుపంటను ధ్వంసం చేశాయి.స్ధానికులు ఏనుగుల గుంపును చూసి భయందోళనలకు గురవుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm