ములుగు: ములుగు నియోజకవర్గం పరిధిలోని ఏటూరు నాగారం బస్టాండ్ వద్ద వృద్దులు ఆందోళన చేపట్టారు. మూడు నెలలుగా వృద్దాప్య పింఛన్ ఇవ్వడం లేదంటూ బస్టాండ్ ఎదుట వృద్దుల ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించి తమకు పింఛన్ డబ్బులు ఇప్పించాలని వృద్దులు కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm