హైదరాబాద్: హైదరాబాద్లో లోక్సభ ఓట్ల లెక్కింపుపై అధికారులకు రెండో దశ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని తాజ్కృష్ణలో జిల్లా కలెక్టర్లు, ఏఆర్వోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శిక్షణా కార్యక్రమంలో రజత్కుమార్, ఆమ్రపాలీ, అధికారులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm