సిమ్లా: ఏడో విడత ఎన్నికల్లో భాగంగా నిన్న హిమాచల్ ప్రదేశ్ లో పోలింగ్ జరిగింది. ప్రపంచంలోనే ఎతైన పాంత్రమైన తషిగాంగ్ నుండి హెలికాప్టర్లలో బీఎస్ఎఫ్ సైనికులు ఈవీఎంలు, వీవీప్యాట్ లను జిల్లా హెడ్ క్వార్టర్లకు తరలించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి