అమరావతి: న్యాయవిద్యలో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ లాసెట్ 2019 ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు ఫలితాలను విడుదల చేశారు. ఈ దఫా లాసెట్కు మొత్తం 11,492 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm