విజయవాడ: ఈ ఎలక్షన్ మొత్తం టోటల్ ఫ్రాడ్ అని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ తనను షాక్కి గురిచేశాయన్నారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురయ్యాయనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. నర్సాపురం లోక్సభ స్థానంలో తనకు చాలా ఫిర్యాదులు వచ్చాయని తాము హెలికాఫ్టర్కు ఓటు వేస్తే ఫ్యానుకు పడ్డాయని తనకు తెలిపారని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో నిజమేంటో దేవుడికే తెలియాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm