లక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతితో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ ముగిసింది. వారిద్దరూ తాజా రాజకీయ పరిణామాలపై, ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలపైనా కూడా వీరు చర్చించినట్టు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 20,2019 01:09PM