హైదరాబాద్: నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని హిందూపురం పారిశ్రామిక వాడ కేంద్రంలో విషాదం జరిగింది. నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు అశోక్ (12), రామకేతన్ (6) మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm