హైదరాబాద్: చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం నాగిలేరు వద్ద తమిళనాడు వాసి వడదెబ్బతో మృతిచెందాడు. సదాశివకోన చూసేందుకు వచ్చి వడదెబ్బతో చనిపోయాడు. మృతుడు తమిళనాడుకు చెందిన ఎస్సై హరికృష్ణ (58)గా గుర్తించారు. 12మంది స్నేహితుల బృందం సదాశివకోన చూసేందుకు వచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm