ఢిల్లీ: ఈనెల 23వతేదీన విపక్షాల సమావేశం లేదని డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. తమిళనాడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికప్పుడు సమావేశం కావాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. 23న విపక్షాలు సమావేశమవుతాయా అనే అంశంపై స్టాలిన్ ఈ విధంగా స్పందించారు. ఇప్పటికే విపక్షాల భేటీకి మాయావతి నో చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm