హైదరాబాద్: అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని గౌరీపురం గ్రామం వద్ద కేఎస్ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. వివరాలు ఇలా ఉన్నాయి. మడకశిర నుంచి పావగడకు వెళ్తున్న కేఎస్ఆర్టీసీ వెళ్తోంది. గౌరీపురం వద్ద స్పీడ్ బ్రేకర్లు ఉండడం వలన అవి తప్పించ బోయి వేగంపై పక్కనే పొదల్లోకి వెళ్లింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Mon Jan 19, 2015 06:51 pm