న్యూఢిల్లీ: మాజీ ఎంపీ ఎంజే అక్బర్ కేసు విచారణను జూలై 6వ తేదికి వాయిదా వేస్తున్నట్టు ఢిల్లీ కోర్టు తెలిపింది. ఆయనపై జర్నలిస్టు ప్రియా రమణీ లైంగకి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మీటూ కార్యక్రమంలో భాగంగా ప్రియా రమణీ ఆయనపై ఆరోపణలు చేసింది. ఆయన ఆమెపై పరువు నష్టం కేసు వేసారు.