కోల్కతాం: కోల్కతా మాజీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ కుమార్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో ఆధారాలను నాశనం చేశారని ఆరోపిస్తూ రాజీవ్ కుమార్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించడానికి హైకోర్టు అనుమతి పొందింది. దీనిపై రాజీవ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రాజీవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm