హైదరాబాద్ : గత నెల 30 న పాలమూరు పట్టణంలో శ్రీకరి ఫౌండేషన్ పాలమూరు ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్ఫూర్తి రత్న అవార్డుకు నారాయణ పేట జిల్లాకు చెందిన కాకర్ల నారాయణమ్మ ఉత్తమ రైతు అవార్డుకు ఎన్నికయ్యారు. సోమవారం ఉదయం నారాయణ పేట డిఆర్ఒ, ఎఒ చేతుల మీదుగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టుకాడి శ్యాం సుందర్ కాకర్ల నారాయణమ్మ కు స్ఫూర్తి రత్న అవార్డును అందచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm