ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1421 పాయింట్లు లాభపడి 39353 వద్ద ముగిసింది. నిఫ్టీ 421 పాయింట్లు లాభపడి 11828 వద్ద ముగిసింది. ఇవాళ ఉదయం స్టాక్స్ ప్రారంభమైనప్పటి నుంచే లాభాల్లోంచి భారీ లాభాల్లోకి వెళ్లాయి.
Mon Jan 19, 2015 06:51 pm