హైదరాబాద్: నగరంలోని మియాపూర్లో వాహనాలు చోరీ చేసే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 18 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లింగంపల్లికి చెందిన చంద్రనాయక్ జెల్సాలకు అలవాటుపడ్డాడు. మూడేళ్లకుపైగా వైన్ షాపులవద్ద పార్కింగ్ చేసిన వాహనాలను చోరీ చేస్తున్నట్లు డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm