హైదరాబాద్: ఈ నెల చివరిలో పదవీ విరమణ చేయనున్న నేవీ చీఫ్ సునీల్ లాంబ, మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో భేటీ అయ్యారు. లాంబ కు రాష్ట్రపతి వీడ్కోలు శుభాకాంక్షలు తెలపడంతో పాటు విందు ఇచ్చారు. గతంలో తూర్పు నౌకాదళంలో వైస్ అడ్మిరల్గా పని చేసి నేవీ చీఫ్ స్థాయికి లాంబ చేరుకున్నారు. లాంబ తరువాత కరంబీర్ సింగ్ ఇండియన్ నేవీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm