చిత్తూరు: ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లో కూడా వైసీపీ హవా సాగుతోంది. రాజంపేట లోక్సభ స్థానం ఇప్పటికే వైసీపీ సొంతంగా కాగా.. తిరుపతి లోక్సభ స్థానం కూడా వైసీసీ వశమైంది. వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్రావు ఎంపీగా గెలుపొందారు. దాదాపు లక్షా 52వేల ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలిచారు. ఇక్కడ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm