హైదరాబాద్: ఇప్పటి వరకు లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన వారు:
1. రాహుల్ గాంధీ (కాంగ్రెస్) - 8,38,371 మెజార్టీతో 2019 ఎన్నికలు
2. ప్రీతమ్ ముండే(బీజేపీ) - 6,96,321 మెజార్టీతో 2014 ఎన్నికలు
3. అనిల్ బసూ (సీపీఐఎం)- 5,92,502 మెజార్టీతో 2004 ఎన్నికలు
4. పీ.వీ నరసింహారావు (కాంగ్రెస్)- 5,80,000 మెజార్టీతో 1991 ఎన్నికలు
5. నరేంద్ర మోడీ(బీజేపీ) - 5.70,000 మెజార్టీతో 2014 ఎన్నికలు
6. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (వైకాపా)- 5.45,000 మెజార్టీతో 2011 ఉప ఎన్నిక.