హైదరాబాద్ : ఏపీలో వైసీపీ భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. 92 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ ఆధీక్యంలో కొనసాగుతుండగా 57 స్థానాలలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ 18 స్థానాలలో అధీక్యంలో ఉండగా 7 స్థానాలను గెలుచుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ విజయం సాధించారు. 780 ఓట్ల స్వల్ప మెజార్టీతో వల్లభనేని వంశీ గెలుపొందారు.
Mon Jan 19, 2015 06:51 pm