చెన్నై: కోయంబత్తూర్ లోక్సభ స్థానంలో సీపీఐ(ఎం) అభ్యర్ధి పీఆర్. నటరాజన్ గెలుపు దిశగా వెళుతున్నారు. తన ప్రత్యర్ది బీజపీ అభ్యర్ది రాధాకృష్టన్ సీపీ పై 1,50,000 లకు పైగా మెజార్టీలో ఉన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి