హైదరాబాద్ : అమేఠీలో ఓటమిని అంగీకరిస్తున్నా. ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తా. స్మృతి ఇరానీజీకి శుభాకాంక్షలు అని రాహుల్ గాంధీ తెలిపారు. కొద్దిసేపటిక్రితం రాహుల్ గాంధీ ప్రేస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో రాహుల్ మాట్లాడుతూ.. ప్రజలే దేవుళ్లని నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. నేడు వాళ్లు తమ నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రధాని మోడీ, బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm