అనంతపురం: కదిరి ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకోంది. ఓట్లు లెక్కించేందుకు ఈవీఎం బాక్స్ను ఓపెన్ చేయగా.. అందులో ఈవీఎం మిషన్ కనిపించలేదు. దీంతో అధికారులు వీవీ ప్యాట్లను లెక్కిస్తామని తెలిపారు. అయితే ఈ విషయాన్ని టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
Mon Jan 19, 2015 06:51 pm