హైదరాబాద్ : ఏపీలో వైసీపీ భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. 65 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ ఆధీక్యంలో కొనసాగుతుండగా 84 స్థానాలలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ 12 స్థానాలలో అధీక్యంలో ఉండగా 13 స్థానాలను గెలుచుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలన వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం విజయం సాధించారు.
Mon Jan 19, 2015 06:51 pm