చెన్నై: తమిళనాడులో మొదటి ఫలితం వచ్చేసింది. నీలగిరి లోక్సభ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థి, మాజీ కేంద్ర మంత్రి ఏ రాజా విజయం సాధించారు. ఏఐఏడీఎంకే అభ్యర్థిపై 2.05 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి