హైదరాబాద్ : ఏపీలో వైసీపీ భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. 32 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ ఆధీక్యంలో కొనసాగుతుండగా 118 స్థానాలలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ 6 స్థానాలలో అధీక్యంలో ఉండగా 18 స్థానాలను గెలుచుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. మంత్రి, టీడీపీ కీలకనేత లోకేష్ పై ఆర్కే 6200 మెజార్టీతో విజయం సాధించారు.
Mon Jan 19, 2015 06:51 pm