హైదరాబాద్ : పార్టీ కోసం కష్టపడిన జనసైనికులకు జనసేన ఆధినేత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన మోడీ, జగన్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో కొనసాగుతామని సమస్యలపై పోరాడుతామని పవన్ ప్రెస్మీట్ల్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm