హైదరాబాద్ : తెలంగాణాలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు గానూ 9 స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. నాలుగు స్థానాల్లో బీజేపీ, మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, మరో స్థానంలో ఎంఐఎం గెలిచింది.
విజేతలు వీరే:
1) అసదుద్దీన్ ఓవైసీ(ఎంఐఎం)- హైదరాబాద్
2) బండి సంజయ్(బీజేపీ)-కరీంనగర్
3)నామా నాగేశ్వర రావు(టీఆర్ఎస్)-ఖమ్మం
4)మాలోతు కవిత(టీఆర్ఎస్)-మహబూబాబాద్
5) మన్నె శ్రీనివాస్ రెడ్డి(టీఆర్ఎస్)-మహబూబ్నగర్
6)కొత్త ప్రభాకర్ రెడ్డి(టీఆర్ఎస్)- మెదక్
7) పోతుగంటి రాములు(టీఆర్ఎస్)- నాగర్ కర్నూల్
8) ఉత్తమ్ కుమార్ రెడ్డి(కాంగ్రెస్)-నల్గొండ
9) వెంకటేశ్ నేత బోర్లకుంట(టీఆర్ఎస్)- పెద్దపల్లి
10) జి. కిషన్ రెడ్డి(బీజేపీ)- సికింద్రాబాద్
11) పసునూరి దయాకర్(టీఆర్ఎస్)- వరంగల్
12) ధర్మపురి అరవింద్(బీజేపీ)- నిజామాబాద్
13) ఎనుముల రేవంత్ రెడ్డి(కాంగ్రెస్)- మల్కాజ్గిరి
14) కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(కాంగ్రెస్)-భువనగిరి
15) సోయం బాపూరావు(బీజేపీ)-ఆదిలాబాద్
16) బీబీ పాటిల్(టీఆర్ఎస్)-జహీరాబాద్
17) జి.రంజిత్ రెడ్డి(టీఆర్ఎస్)- చేవెళ్ల
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 23,2019 09:53PM