హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీడీపీ ఘోర పరాజయం బాటలో పయనిస్తోంది. జనసేన పార్టీ ఖాతా తెరిచే పరిస్థితి కనిపించడం లేదు.
ఇప్పటివరకు వైఎస్ఆర్సిపి 4లోక్సభ స్థానాల్లో గెలవగా 18 స్థానాల్లో అధిక్యంలో ఉంది. టీడీపీ 3 స్థానాల్లో ఆదిక్యంలో ఉంది. జనసేన ఇప్పటివరకు ఖాతా తెరవలేదు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 23,2019 10:01PM