హైదరాబాద్: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రేపు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం రాజ్భవన్లో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పిఐ), శివసేన పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Mon Jan 19, 2015 06:51 pm