గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రం వైపు వాయు తుఫాన్ దూసుకొస్తోంది. పోర్ బందర్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. తుఫాన్పై అధికారులతో ముఖ్యమంత్రి రూపానీ సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 15,2019 03:36PM