హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ లేఖ రాశారు. హుజూరాబాద్కు చెందిన దొంత రమేశ్ను టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించాలని ఈటల రాజేందర్ లేఖలో పేర్కొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి