ఖమ్మం: మధిర సోషల్ వెల్పేర్ బోనకల్లు గురుకుల పాఠశాలలో వాటర్ కలుషితం వలన మరణించిన విద్యార్థిని 'నేహా' కుటుంబానికి న్యాయం చేయాలని మరియు బాధ్యులను సస్పెండ్ చేయాలని DYFI-SFI-PDSU-AISF సంఘాలు ఆందోళన చేపట్టాయి. పోరాటం ఫలితంగా కుటుంబానికి 3 లక్షల ఎక్స్ గ్రేషియా,ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం,బాద్యలిద్దరిని సస్పెండ్,10వెల రూపాయలు దానం ఖర్చులకు ఇప్పించడం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm