హైదరాబాద్ : 335 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన తిరమన్నే బెహరెన్డాఫ్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం 29 ఓవర్లకు జట్లు స్కోరు 173/2గా ఉంది. క్రీజులో కరుణరత్నే 93 సెంచరీకి దగ్గరలో ఉన్నారు. శ్రీలంక 335 పరుగుల విజయలక్ష్యం చేరుకోవాలంటే ఇంకా 21 ఓవర్లలో 162 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm