హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. శతకానికి చేరువైన కరుణరత్నె(97) 186 పరుగుల వద్ద రిచర్డ్స్సన్ బౌలింగ్లో 32.1బంతికి పెవిలియన్కు చేరుకున్నాడు. ఆ బంతిని షాట్ ఆడిన కరుణరత్నె మాక్స్వెల్ చేతికి చిక్కాడు. ప్రస్తుతం శ్రీలంక జట్టు స్కోరు 33 ఓవర్లకు 190/3గా ఉంది. క్రీజులో మోండీస్ 18, మ్యాథ్యూస్ 4 పరుగులతో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm