హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న దోస్త్ దరఖాస్తు గడువును పొడిగించినట్లు కన్వీనర్ లింబాద్రి పేర్కొన్నారు. మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులు.. ఆదివారం, సోమవారాల్లో సీటు నిర్ధారణ, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm