న్యూఢిల్లీ : వరుసగా నాలుగోసారి తాను లోక్ సభ సభ్యుడిగా ఎన్నిక అయ్యానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. తన పదవీకాలం ఈరోజు నుంచి ప్రారంభమవుతుందని వ్యాఖ్యానించారు. కేరళలోని వయనాడ్ లోక్ సభ సీటు నుంచి గెలుపొందిన తాను పార్లమెంటులో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నానని పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం తాను లోక్ సభలో భారత రాజ్యాంగం సాక్షిగా ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తానని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 17,2019 03:41PM