శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఓ ఆర్మీ మేజర్ అధికారి సహా ముగ్గురు సైనికులు గాయపడ్డారు. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. తప్పించుకున్న మరికొందరు ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm