హైదరాబాద్: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. బీహార్లో మెదడువాపు వ్యాధికి గురై వందమందికిపైగా చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై నితీశ్ కుమార్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm