హైదరాబాద్: పులివెందుల మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఈనెల 28 వరకు రిమాండ్ పొడిగిస్తూ పులివెందుల కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముగ్గురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్ను పోలీసులు పులివెందుల సబ్జైలుకు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm