అమరావతి: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తకోర్సులు ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2019-20 విద్యాసంవత్సరం నుంచి 281 పాలిటెక్నిక్, ఎనిమిది ఫార్మసీ కళాశాలల్లో వీటిని ప్రవేశ పెట్టనున్నట్లు పేర్కొంటూ ఏపీ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు తరగతుల సమయంలోనూ మార్పులు చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm