సూర్యాపేట: జిల్లాలోని సూర్యాపేట మండలం కేసారంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను కత్తితో పొడిచి హత్య చేశారు. భర్త పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. భర్త వీరయ్యపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm