అమరావతి: ఢిల్లీలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగే అఖిలపక్ష భేటీకి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండనుంది. అజెండాలోని అంశాలపై పార్టీ నుంచి టీడీపీ లేఖ పంపింది. రాజ్యాంగ, న్యాయ నిపుణుల సలహాలు తర్వాతే జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని టీడీపీ లేఖలో కోరింది. వైసీపీ నుంచి పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్, టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశానికి హాజరు కానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm