అమరావతి: నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర తీరానికి దగ్గరలో 4.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. రాత్రి సమయంలో సాధారణం కన్నా 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 3 రోజుల్లో ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఆ తరువాత తెలంగాణలోకి రుతుపవనాలు కొనసాగనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm