హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష భేటీలో కేటీఆర్ పాల్గొననున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm