ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఉదయం 9.39 సమయంలో సెన్సెక్స్ 355 పాయింట్లు పెరిగి 39,401 వద్ద, నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 11,792 వద్ద ట్రేడవుతున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి