అమరావతి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది నియామకమయ్యారు. సీఎస్ సుబ్రహ్మణ్యం ద్వివేదిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది నియామకమయ్యారు. సీఎస్ సుబ్రహ్మణ్యం ద్వివేదిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.