ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నేడు జరగబోయే అఖిలపక్ష సమావేశానికి తాను హాజరవుతున్నట్టు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఛీప్ శరద్ పవార్ తెలిపారు. ఈ రోజు ప్రధాని లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm