న్యూఢిల్లీ: నేడు ఢిల్లీలో మోడీ అధ్యక్షతన జరగనున్న అఖిలపక్ష సమావేశానికి సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి హాజరు కానున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. నేడు మోడీ లోక్సభ, రాజ్యసభ నాయకులతో సమావేశం కానున్న సంగతి తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి