విజయవాడ: విశాఖ ఎయిర్పోర్టులో వైఎస్ జగన్పై దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో ఎన్ఐఏ పిటిషన్ వేసింది. కాసేపట్లో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు పిటిషన్పై కోర్టు విచారించనుంది. ఈనెల 14న శ్రీనివాస్కు బెయిల్ రద్దు చేయాలని ఎన్ఐఏ హైకోర్టును కోరింది.
Mon Jan 19, 2015 06:51 pm